Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
పివి ఎక్స్ ప్రెస్ వే పై తొలి ప్రమాదం
శనివారం, నవంబర్ 7, 2009, 17:43 [IST]



హైదరాబాద్‌: పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై తొలి ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న మూడు కార్లు అదుపు తప్పి బోల్తా పడడంతో నూతనంగా ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్‌ వేపై తొలి ప్రమాదం సంభవించినట్లైంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

పివి నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే కు అక్టోబర్ 19 న ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు. ఈ ఎక్స్ ప్రెస్ మార్గం 11.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది దేశంలో అతి పొడవైన ఫ్లైవోవర్ మార్గం. శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లే మార్గమిది.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.